Tag Archives: Telangana Rashtra Samithi

20 కోట్లతో ఘనంగా అవతరణ పండుగ
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశించారు.

పునరుద్ధరణతో వెనకటి రోజులు
చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు, భూగర్భజలాలు పెరిగి వెనకటి రోజులు వస్తాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.

మిషన్తో రైతుల కల సాకారం
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో రైతుల కల సాకారమవుతుందని, చెరువుల పునరుద్ధరణ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

మాది కమీషన్ల పాలన కాదు
జలహారం పథకాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు.

IT Minister KTR counter on Congress leaders comments on Water grid Project
https://youtu.be/AvNZEe9_yWA

చెరువుల దీక్ష చేపట్టాం
మన ఊరు-మన చెరువు అనే భావనతో రాష్ట్ర వ్యాప్త్తంగా రూ.2 వేల కోట్ల వ్యయంతో చెరువుల దీక్ష చేపట్టాం. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హారీశ్రావు కోరారు.

మీది స్కాంగ్రెస్ పాతాళం నుంచి ఆకాశందాకా అన్నీ స్కాంలే
కాంగ్రెస్ పార్టీని..స్కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర పంచాయత్రాజ్ మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు.

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని.. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

చెరువులకు గోదావరి నీళ్లు
మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనుల నిర్వహణ బాధ్యతను గజ్వేల్ ప్రెస్క్లబ్ తీసుకోగా బుధవారం హరీశ్రావు ప్రారంభించారు.

