Tag Archives: Speaker Madhusudhana Chary

చెంచుల కళ్లల్లో ఆనందం..
తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో రేగొండ మండలం చెన్నాపురం గ్రామశివారులోని 57, చిట్యాల మండలం బావుసింగ్పల్లిలోని 24 చెంచు కుటుంబాలకు చెందిన పలువురు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు.
నాన్న.. నాఊరే నాకు ప్రేరణ
ఆయన తండ్రి ఒక అనాథలా పెరిగాడు… ఆ తండ్రి పట్టుదల, కసి వల్ల తన పిల్లలు ఉన్నత విద్యావంతులై ప్రయోజకులయ్యారు.. …

పీపీఏల రాద్ధాంతాన్ని తిప్పికొట్టాలి
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను సమర్థంగా తిప్పికొట్టి తెలంగాణ వాటా రాబట్టేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

ఇదే మన అస్తిత్వం
తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతిగా సిరికొండ మధుసూదనాచారి చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.

తొలి స్పీకర్ మధుసూదనాచారి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సిరికొండ ముధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు.

