Tag Archives: KCR

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రులు
వైద్యులు కష్టపడి పనిచేస్తే ప్రైవేటు కన్నా ప్రభుత్వ వైద్యశాలలే మిన్నగా ఉంటాయన్న పరిస్థితి రాష్ట్రంలో కల్పించవచ్చని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం ప్రజల హక్కు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.

రేడియోలో చేను కబుర్లు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా నిర్వహించే చేనుకబుర్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించారు.

ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాలి
రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని, అందుకు రైతులకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ప్రోత్సాహం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

స్వైన్ప్లూ పై భయం వద్దు
స్వైన్ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.

స్వైన్ఫ్లూపై సమరం భేష్
రాష్ట్రంలో స్వైన్ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.

ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చు
ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది టైంపాస్కు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

టీ-హబ్కు నేడు శంకుస్థాపన
రాష్ట్రంలో ఐటీ రంగంలో పరిశోధనలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-హబ్ ఏర్పాటుకు శుక్రవారం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.

టీబీ దవాఖానను సందర్శించిన సీఎం
వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఛాతీవ్యాధుల (టీబీ) దవాఖానాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు.


