Tag Archives: Finance Minister Etela Rajendar

పేదలకు కడుపు నిండా తిండి పెట్టాలనేదే ధ్యేయం
-అర్హులందరికీ అహార భద్రత కార్డులు ఇస్తాం -జనవరి 1న రాష్ట్రవ్యాప్తంగా పథకం ప్రారంభం -సంక్షేమ హాస్టళ్ళకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం …

మాతృభాషలోనే విద్యాబోధన జరుగాలి
మాతృభాషలో విద్యా బోధన జరిగితేనే విద్యార్థుల మానసిక వికాసం పెంపొందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.

ఆహార భద్రత కార్డులకు బియ్యం రెడీ
రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డులపై లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్లలో వీటిని నిల్వ ఉంచింది.

ప్రాణహిత – చేవెళ్లకు నిధులివ్వండి
వచ్చే కేంద్ర వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కోరారు.

ప్రజా సంక్షేమమే ఎజెండా
ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డిలు స్పష్టంచేశారు.

ప్రభుత్వ ప్రాథమ్యాలు గుర్తించండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలుకు సహకరించాలని బ్యాంకర్లను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

ఉద్యోగులు భక్తితో పని చేయాలి
ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల శ్రేయస్సు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఉద్యోగులకు హెల్త్కార్డులు మంజూరు చేసి మన్నలను పొందారని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.

దళితుల సంక్షేమానికి పెద్దపీట
యాభై ఏండ్లుగా పాలకులు దళితులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

హాస్టళ్లకు సన్నబియ్యం
రాష్ట్రంలోని వసతిగృహాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

మాది సంక్షేమ ప్రభుత్వం
రాష్ట్రంలోని సంక్షేమశాఖల పద్దుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళాశిశు సంరక్షణశాఖలకు కేటాయించిన బడ్జెట్పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది.

