
ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన విధంగానే.. దళితబంధు విజయవంతానికి గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీ నేతలు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితబంధు లాంటి కార్యక్రమాన్ని అమలుచేయగలుగుతారా? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు నిలదీశారు.

సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల సంక్షేమంకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని విజయవంతంచేయటానికి పార్టీ శ్రేణులు దళితవాడలకు కదలాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజాస్వామ్య ద్రోహి అని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

వచ్చే మూడు నాలుగేండ్లలో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారుమేడలు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. తెలంగాణను చూసి భారత దళితజాతి మేలుకోవాలన్నది తన కల అన్నారు.

హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలుఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణం నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ …

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వద్దంటున్నవారిని ఏం చేయాలో హుజూరాబాద్ ఓటర్లు నిర్ణయించుకోవాలని ఆర్థిక మంత్రి తన్నీరు మంత్రి హరీశ్రావు సూచించారు.

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు.
Please contribute generously to the BRS Party.