తండ్రి ఆస్తులిస్తానన్నా.. ఆయన తీసుకోలేదు.. అప్పుగా డబ్బు తీసుకున్నాడు.. అదీ ముందుగానే తీర్చే గడువు చెప్పిమరీ..

త్వరలో నూతన రిటైల్ మార్కెట్ పాలసీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. సింగిల్విండో పారిశ్రామిక విధానంలాగే సింగిల్విండో రిటైల్ మార్కెట్ పాలసీ తేవాలనేది ప్రభుత్వ అభిమతమని ఆయన చెప్పారు.

తాను కూడా సంక్షేమ హాస్టళ్లలో ఉండే వచ్చానని, అక్కడున్న పరిస్థితులు తనకు కూడా తెలుసునని చెప్పారు. ఈ పథకం కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తామని, ఏమాత్రం వెనుకడుగు వేయబోమని ఈటెల స్పష్టం చేశారు.

దశాబ్దాల తరబడి దొడ్డుబియ్యం తినలేక అర్ధాకలితో పస్తులుంటున్న హాస్టల్ విద్యార్థులు స్వరాష్ట్రంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా సన్నబియ్యం తో సంతృప్తిగా భోజనం చేశారు.

రాష్ర్టానికి సంబంధించిన ఎంసెట్ను తామే నిర్వహించుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. గవర్నర్ నరసింహన్తో స్పష్టంచేసినట్లు తెలిసింది.

పునరుద్ధరణకు ఈ ఏడాది ఎంపికచేసిన చెరువుల్లో 50 శాతం చెరువుల సర్వే, అంచనాల తయారీ, పరిపాలన అనుమతి, టెండర్ల ప్రక్రియను జనవరి 10లోపు పూర్తిచేసి పనులు ప్రారంభించాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు

ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించే తెలంగాణ జలహారం పనులను చిత్తశుద్ధితో, వేగంగా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

భూసార పరీక్షలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్రంలో 54.27 లక్షల సర్వే నంబర్లు ఉన్నాయి. వాటి అధారంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతుల పేరిట సాయిల్హెల్త్ కార్డులు జారీచేసే ప్రక్రియ కొనసాగుతున్నది.

బంగారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ బిడ్డలంతా కంకణం కట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంకాకుండా అడ్డుకట్టవేసేందుకే క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు.
Please contribute generously to the BRS Party.