
గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలి: సీఎం కే చంద్రశేఖర్రావు

హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానాన్ని టీఆర్ఎస్ నిలబెట్టుకుంది. ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు.

ఈ ఏడాది ఎలాంటి కోతలు లేకుండా కావాల్సినంత విద్యుత్ను ఇస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.

దేశంలో ఏ ప్రభుత్వానికి రాని ఆదరణ టీఆర్ఎస్ సర్కారుకు వస్తున్నది అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు.

తెలంగాణ వెనుకబడిన రాష్ట్రం కాదు.. వెనుకపడేయబడిన రాష్ట్రం…. స్వరాష్ట్ర పోరు సాగుతున్న కాలంలో ఉద్యమనేత కేసీఆర్ పదేపదే చెప్పిన మాట ఇది.

చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లడమే కాకుండా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన విద్యార్థులకు అండగా ఉన్న పల్లా రాజేశ్వరర్రెడ్డిని గెలిపించాలని మంత్రి జగదీశ్రెడ్డి కోరారు.

టీఆర్ఎస్ను గెలిపించి తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తక్షణమే ఉమ్మడి హైకోర్టును విభజించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానించాయి.
Please contribute generously to the BRS Party.