
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా భారతదేశం వర్ధిల్లాలని, దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకున్న గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కేటీఆర్ కొనియాడారు

కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల తెలంగాణపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం పడిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు నిప్పులు చెరిగారు.

బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అనేక రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రైతులు కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రీ పెయిడ్ మీటర్లను తగులబెట్టారు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని
సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దేశంలోని రైతులంతా ఒకటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
మన కాల్వల్లో పారాల్సింది నీళ్లా, మత కల్లోలాలతో చిందే నెత్తురా? ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు

తాను బతికున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతుల బావుల దగ్గర మీటరు పెట్టనియ్యనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుండబద్దలు కొట్టారు.
Please contribute generously to the BRS Party.