
-బతుకు పండించే బంగారు తెలంగాణ .. త్రికరణశుద్ధితో లక్ష్యసాధనకు కృషి -పేదలకు భరోసాయే నిజమైన అభివృద్ధి -30వేల కోట్లతో 35 …

కుట్రలు భగ్నమయ్యాయి. కారుమబ్బులు తొలిగిపోయాయి. మల్లన్నసాగర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

మెదక్ జిల్లాలో నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోతున్నాయి.

ఉమ్మడి హైకోర్టు విభజనకు చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని నిర్ణయించారు.

నభూతో నభవిష్యతి అన్నట్టు రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కలిసికట్టుగా ఒక్కరోజే నాటిన మొక్కల సంఖ్య కోటి …

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జిల్లాల పునర్విభజన తెలంగాణ భవిష్యత్తు కోసమేనని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చెప్పారు.

సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్బెడ్రూం ఇండ్లలోకి …

హైదరాబాద్ నగరంలో నడిచే ఆర్టీసీ బస్సులను జీహెచ్ఎంసీకి అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.