
నీతిగా, నిజాయితీగా యావత్ మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిజాయితీగా పనిచేస్తున్నం. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా..నిజాయితీగా నిటారుగా పనిచేసే ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వమే.

ఏడు దశాబ్దాల బీజేపీ, కాంగ్రెస్ల అసమర్థ పాలన, నిష్క్రియాపరత్వంతో దేశం విసిగిపోయిందని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.
కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సొసైటీ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 17వ ప్లీనరీ సమావేశాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 27న హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్లో ప్లీనరీ నిర్వహిస్తున్న ప్రాంతానికి ప్రగతి ప్రాంగణంగా నామకరణంచేశారు.
దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ సమగ్ర జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం విశేష కార్యక్రమాలు.. వినూత్న పథకాలు దాదాపు …

-మాది రైతులు, ప్రజల కూటమి -దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీ -గుణాత్మకమార్పుకే ప్రత్యామ్నాయం -నచ్చిన పార్టీలు ఫ్రంట్లో …

ఈ ఏడాది చివరితేదీ నాటికి మిషన్ భగీరథ పూర్తిచేసి.. రాష్ట్రంలోని అన్ని ఇండ్లకూ నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి నాలుగేండ్లకాలం సంక్షేమానికి స్వర్ణయుగమని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు అభివర్ణించారు.

తెలంగాణ సాధనే లక్ష్యంగా బయల్దేరిన నేత! రాజకీయ పోరాటాలతో విరామం లేని నాయకుడు! భావి తెలంగాణ సమగ్ర చిత్రాన్ని ముందునుంచి స్వప్నిస్తున్న మేధావి!

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక అద్భుతమైన ఎత్తిపోతల ప్రాజెక్టు అని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రశంసించారు.
Please contribute generously to the BRS Party.