
గోదావరి, కృష్ణానదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత శిల్పకళానైపుణ్యంతో, ఆలయ ప్రాశస్థ్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులకు సూచించారు.

యాదాద్రిపై విహంగవీక్షణం.. కొండపై రాజగోపురాలు, ప్రాకారాలు అణువణువూ పరిశీలన.. పనులు బాగా జరిగినచోట ప్రశంస.. జరుగనిచోట సుతిమెత్తగా మందలింపు..

అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, విశ్వఖ్యాతిని గడించేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

రైతుబంధు.. రాష్ట్రంలో రైతులకు కొండంత అండగా నిలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వినూత్న పథకం. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడకుండా నిలువరించిన పథకం.

ఫేం ఇండియా- ఏషియాపోస్ట్ మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మధ్య, సూక్ష్మతరహా పరిశ్రమల సహాయమంత్రి గిరిరాజ్సింగ్ చేతులమీదుగా ఎంపీ కవిత అందుకున్నారు.

ఫెడరల్ ఫ్రంట్కు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణలో మార్పు తెచ్చినట్టుగానే దేశవ్యాప్త మార్పుకోసం ముందుకుసాగుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా పీపుల్స్ ఎజెండా అని ఎంపీ కవిత అన్నారు.
ముచ్చటగా మూడోవిడుత పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా సింహభాగం పల్లెలు గులాబీవర్ణాన్ని పులుముకొన్నాయి.

నేలపై పడిన ప్రతి చినుకును ఒడిసిపట్టాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జల సంకల్పం ఎంతో గొప్పదని వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిచెందిన రాజేంద్రసింగ్ కొనియాడారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అడవిని కాపాడాలని, పోయిన అడవిని పునరుద్ధరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించారు.
Please contribute generously to the BRS Party.