Author Archives: BRSpartyonline

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది.. మేం చెప్పేది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటా’ అని నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల స్థానం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.


బీజేపీ ఫేక్‌ వర్సిటీ

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిత్యం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకొన్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు.


హార్టికల్చర్‌ వర్సిటీ మరింత బలోపేతం

వ్యవసాయశాఖ పనితీరు భేష్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతుసాగు ఖర్చు తగ్గించుకునేలా వ్యవసాయశాఖ విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.


కాంగ్రెస్‌ది అవినీతి డీఎన్ఏ.. బీజేపీది అబ‌ద్ధాల డీఎన్ఏ

పార్టీలకు అతీతంగా తెలంగాణ త్యాగధనులను సీఎం కేసీఆర్‌ గౌరవించుకునే సంస్కృతిని కొనసాగిస్తుంటే.. గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి మోదీ పేరు పెట్టుకున్న కొత్త సంస్కృతికి బీజేపీ నేతలు బాటలు వేశారని బాల్కసుమన్‌ మండిపడ్డారు.


టీఆర్‌ఎస్‌.. నాకు టికెట్‌ ఇవ్వడంలో రాజకీయలబ్ధి కోణం లేదు

ప్రజాహితం కోసం జీవితాన్ని అంకితంచేసిన మనిషికి అటు కాంగ్రెస్‌ నుంచి, ఇటు బీజేపీ నుంచి, రావాల్సినంత గుర్తింపు గానీ, ఇవ్వాల్సినంత గౌరవంగానీ లభించలేదన్న బాధ మాత్రం మా కుటుంబంలో, తెలుగు ప్రజల్లో ఉన్నది.


కేటీఆర్‌.. బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావును మరో అవార్డు వరించింది. ‘స్కోచ్‌’ సంస్థ 2020 కి గాను దేశంలో ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌’ అవార్డును ప్రకటించింది.


ఉదాత్తురాలు వాణీదేవి

టీఆర్‌ఎస్‌ పక్షాన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న సురభి వాణీదేవి ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగినవారని.. గొప్పవిద్యావేత్త అని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు.


కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటడిగే నైతిక హక్కులేదు

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో రెండుసీట్లూ తామే గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.