Author Archives: BRSpartyonline

మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి..

పత్తి రైతులు కనీస మద్దతు ధర పొందేలా సీసీఐ (భారత పత్తి సంస్థ) నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.


స్వచ్ఛ సిరిసిల్ల సాధించాం..

సిరిసిల్ల నియోజకవర్గంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.


ఈ ఘనత ప్రజలదే

సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


CM KCR speech in Assembly (30-09-15)


కలతవద్దు..కాపాడుకుంటాం..

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


నారాయణఖేడ్‌ దశదిశ మారుస్తాం

వచ్చే ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడిస్తే నారాయణఖేడ్ దశదిశను పూర్తిగా మార్చేస్తాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు.


పల్లెల సమగ్రాభివృద్ధికే పౌరసేవా కేంద్రాలు..

గ్రామాల సమగ్ర అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా సమగ్ర పల్లె పౌరసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది

పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్ పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.


రాష్ర్టానికి హౌజింగ్ పాలసీ

రాష్ట్రంలో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలకోసం రాష్ట్ర హౌజింగ్ పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


నలువైపులా మహా విస్తరణ

మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైనాకు చెందిన మౌలికవసతుల కల్పన సంస్థలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు.