Author Archives: BRSpartyonline

క్యాబినెట్ విస్తరణ 19న
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.

సుఖశాంతులు, సుభిక్షం
ఉద్యమ సమయంలో మట్టి మనుషుల ఆకాంక్ష ఇది. పొక్కిలైన వాకిళ్లు, తెర్లయిన బతుకులు సుభిక్షం కావాలనే ఆశయం. నెర్రెలు బాసిన బీళ్లలోకి గోదారి నీళ్లు మళ్లాలనే ఆర్తి.

ఫెడరల్వైపు అడుగులు
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్లో చేరేందుకు బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

బ్రాండ్ తెలంగాణ
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేవిధంగా ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు.

రైతు పథకాలు బాగున్నాయి
రైతులకు భరోసాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలైన రైతుబంధు, రైతుబీమాపై కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ ప్రశంసలు కురిపించారు.

ఆయకట్టుకు.. గొలుసుకట్టు జీవం
సమైక్య పాలనలో రూపురేఖలు కోల్పోయిన గ్రామీణ నీటిపారుదల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నది.

కల్యాణకాంతులు
స్వరాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల కష్టాలను తొలిగించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సత్ఫలితాలనిస్తున్నది.

సేంద్రియ విప్లవం దిశగా..
రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సేంద్రియ విప్లవం దిశగా అడుగులు వేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

సిరిసిల్లను మరో తిరుపూర్ చేస్తా
రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లను మరో తిరుపూర్లా అభివృద్ధిచేస్తానని సిరిసిల్ల శాసనసభ్యుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.

కాళేశ్వరం జలాలు
ఈ వానకాలం సీజన్లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు అందించాలని, ఇందుకు అనువుగా జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

