Tag Archives: Telangana Rashtra Samithi

ప్రజలే మన బాస్లు
టీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ లేదని, తెలంగాణ ప్రజలే తమ పార్టీకి హైకమాండ్ అని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

శరవేగంగా ప్రాజెక్టులు..
నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి రైతుల పొలాల్లోకి సాగునీరు పంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

రెండేండ్లలో పెద్దాసుపత్రులు
హైదరాబాద్తోపాటు ఖమ్మం, కరీంనగర్లలో కొత్తగా నిర్మించే పెద్ద హాస్పిటల్స్ను రెండేండ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు

27న ప్లీనరీకి భారీ ఏర్పాట్లు..
టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణభవన్లో ఖమ్మం ప్లీనరీ వాల్పోస్టర్ను సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.

మాట నిలబెట్టుకుందాం..
నగరాన్ని లివబుల్, లవబుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉద్బోధించారు.





