Tag Archives: KCR in Adilabad Public Meeting

దుమ్మురేపిన కారు..
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు.

