Tag Archives: IT Minister K. T. Rama Rao

టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి రండి
తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆహ్వానించారు.

సంక్షేమం, అభివృద్ధి మా ప్రాథమ్యాలు
-తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్కు స్పష్టత ఉంది -సమస్య మూలాలనుంచి పరిష్కారానికి కృషిచేస్తున్నారు -హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుంది -మండుటెండల్లో …

చెరువు నిండాలె.. పల్లె మురవాలె
చెరువులు నిండి పల్లెలు మురవాలని, మిషన్ కాకతీయతోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

కేటీఆర్ టూర్ సక్సెస్
పక్కా ప్రణాళిక.. ముందే అపాయింట్మెంట్లు.. బిజినెస్లైక్గా సమావేశాలు! అనుకున్న షెడ్యూల్లో మిస్సయినవే లేవు! ఆడంబరాలు అసలే లేవు! పూర్తి హుందాతనం.. …

పెట్టుబడులతో రండి
రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం సిలికాన్వ్యాలీలో వివిధ రంగాల్లో …

టీ హబ్ స్టార్టప్లకు సిలికాన్లో చాన్స్
-మంత్రి కేటీఆర్కు కంపెనీల హామీ -సిలికాన్ వ్యాలీలో పర్యటించిన కేటీఆర్ -నాస్కాం ఇన్నోట్రెక్ సమావేశంలో ప్రధాన ఉపన్యాసం -టీ-హబ్ విశిష్టతపై …

పెట్టుబడుల స్వర్గధామం
– ఐటీ, ఏరోస్పేస్కు హైదరాబాద్ ఎంతో అనుకూలం – డల్లాస్లో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు -ఐటీ సర్వ్ …

రాష్ట్రంలో హెచ్పీ కేంద్రం
ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు బోయింగ్, హెచ్పీ సుముఖత వ్యక్తంచేశాయి. ఐటీ, ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్పీ సంస్థ హైదరాబాద్లో ప్రింటర్ల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించింది.

20వేల కోట్లతో సిగ్నల్ ఫ్రీ సిటీ
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతోపాటు 300 ఏండ్ల కాస్మోపాలిటన్ చరిత్ర ఉన్న ఈ నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్గా, శాంతియుత హైదరాబాద్గా …

అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్
రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు రెండు వారాల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు

