Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు

సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌లో ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అభ్యర్ధేనని విమర్శించారు.


కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలు నమ్మితే మునుగుడే

‘రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ నేతలు అది వేస్ట్‌ అంటున్నరు. 3 గంటల కరెంటు చాలంటున్నరు.


Telugu Popup


కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే.. మాయమాటలకు లోబడితే ఓడేది ప్రజలే: సీఎం కేసీఆర్‌

‘కొందర బహురూపుల నాయకులున్నరు. పదవుల కోసం పార్టీలు, మాటలు మారుస్తున్నారు. డబ్బుమదంతో ప్రజాస్వామ్యాన్ని కొంటామని అంటున్నరు. డబ్బుతో ఎవరినైనా కొనగలం.. ఏదైనా చేయగలమని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.


కులం, మతం కాదు.. గుణం చూసి ఓటెయ్యండి..

కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొంద‌రు నాయ‌కులు ముందుకు వస్తార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


దమ్ము చూపాలె దుమ్ము లేపాలె.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరే: సీఎం కేసీఆర్‌

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను అప్రమత్తం చేశారు.


తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ.. బీఆర్‌ఎస్‌

‘మూడు గంటల కరెంట్‌ చాలన్న తెలివైన పీసీసీ అధ్యక్షుడున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఉంచుతదా? ముంచుతదా?’ అని మంత్రి కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు.


అభివృద్ధి ఆగొద్దు ఆగం కావద్దు.. గజ్వేల్‌లో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే: సీఎం కేసీఆర్‌

రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.


చోర్‌ కాంగ్రెస్‌.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న హస్తం పార్టీ: మంత్రి కేటీఆర్‌

దేశానికి సీ టీమ్‌ కాంగ్రెస్‌.. అంటే చోర్‌ కాంగ్రెస్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు.


నవంబర్‌ 30న అగ్గి రగలాలి.. ఆ కీలల్లో బీజేపీ, కాంగ్రెస్‌ దహించుకుపోవాలి: మంత్రి కేటీఆర్‌

వంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి అగ్గి రగిలించి కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంను చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ప్రజలను కోరారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.