
ధరణి వద్దంటున్న, వ్యవసాయానికి మూడుగంటలే కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

‘తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి’ అని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు అందరికీ సన్నబియ్యం : బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం కేసీఆర్ బీమా – …

రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికలు మొనగాడు సీఎం కేసీఆర్, మోసగాళ్లు కాంగ్రెస్, బీజేపీ మధ్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు.

బీజేపీది ఒట్టి మేకప్ అయితే.. కాంగ్రెస్ది ప్యాకప్. కాంగ్రెసోళ్లు ఓటుకు నోటు దొంగ చేతిలో పార్టీని పెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు

-కారు కావాలా? బేకార్ గాళ్లు కావాలా?..-బీఆర్ఎస్వి స్కీంలు.. బీజేపీ, కాంగ్రెస్వి స్కాంలు..-తెలంగాణను కాంగ్రెస్ 60 ఏండ్లు ఆగం చేసింది-ఇప్పుడు ఒక్క …

కాంగ్రెస్తో ఫిక్సింగ్ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్ని క, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని మంత్రి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు

కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్ ప్రయత్నించడంపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మోదీ.. తెలంగాణకు ఏం ఇస్తరు.. ఏదో ఒక శుభవార్తతోనే ఇక్కడ అడుగుపెట్టాలి -9 ఏండ్లుగా రాష్ట్రాన్ని సతాయిస్తూనే ఉన్నరు-తెలంగాణ అభివృద్ధికి …
Please contribute generously to the BRS Party.