
ఒకప్పుడు ఉప్పుడు బియ్యాన్ని ప్రోత్సహించింది కేంద్రం.. ఇప్పుడు వద్దంటున్నది కేంద్రం.. తన కోసం డీసీపీ తెచ్చింది కేంద్రం. దాన్ని చూపి రాష్ట్రాలపైకి బాధ్యతను నెట్టేస్తున్నది కేంద్రం.

రైతుల సమస్యలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో కేంద్రం విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

యాసంగిలో వరి కాకుండా మారెట్లో మంచి డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి ఇతర పంటల సాగుచేసుకోవాలని రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు.

దేశంలో ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, భవిష్యత్తులో చూడబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా మండిపడ్డారు.

స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర్తీకి టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు

రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని వీధుల్లో ఏడాదిపాటు తీవ్ర ఆందోళనలో పాల్గొని అసువులు బాసిన రైతుల కుటుంబాలను ఆదుకోవడంపై బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన చిల్లర రాజకీయంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం దేశ రైతులందరి విజయమని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం కచ్చితంగా ఉద్యమ జెండా లేవాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రణన్నినాదం చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగ ప్రయోజనం కోసం ఉద్యమం రగలాల్సిందేనన్నారు.
Format C-7 of TRS candidates for biennial elections to the Legislative Council from the MLAs quota.

ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Please contribute generously to the BRS Party.