
నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం.. తాజాగా, మరిన్ని అభివృద్ధి పనులను మంజూరు చేశారు

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతోపాటు సాధించుకొన్న రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న సమర సైనికుల, కాపలాదారుల పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్ ఉద్ఘాటించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వంటి విజనరీ కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు

ఇది తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రేమ..
నాడు ఉద్యమంలో అనుకున్న ప్రతిదీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగుతున్న కేసీఆర్ గారి నాయత్వంలో

దేశంలో ఎవరైనా నోరు తెరిస్తే.. వారిపై మతం పేరిట ఎదురుదాడులు, అణచివేతకు ప్రధాని మోదీ పూనుకుంటున్నారు. మంత్రిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తున్నా.. నరేంద్ర మోదీ గాడ్సే వర్షిపర్.

బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది.

కేంద్రంతో వడ్లు కొనిపించటం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై నోటికొచ్చినట్టు మాట్లాడితే తరిమికొడ్తామని పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు.

యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవ్వరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, రైతులతో పెట్టుకోవద్దు.. వారి జీవితాలతో చెలగాటం మంచిది కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా హెచ్చరించారు.
Please contribute generously to the BRS Party.