
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడానికి నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావుకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఆహ్వానం పంపింది.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏ రాష్ట్రంలో చేయనటువంటి వాటర్గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం సాహసంతో చేపడుతున్నది అని మంత్రి పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

దేశ పోలీసు చరిత్రలో పెద్దసంఖ్యలో తెలంగాణ పోలీసులకు వాహనాలు సమకూర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే అవాంతరాలను తొలగిస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు, పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.

వైద్యులు కష్టపడి పనిచేస్తే ప్రైవేటు కన్నా ప్రభుత్వ వైద్యశాలలే మిన్నగా ఉంటాయన్న పరిస్థితి రాష్ట్రంలో కల్పించవచ్చని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.

రెవెన్యూశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు

ఉద్యానవన శాఖ ద్వారా షేడ్ నెట్ (నీడనిచ్చే వలలు) నిర్మాణాల కోసం రూ.250 కోట్లు మంజూరు చేశామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు.

వెనుకబడిన సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు అదనంగా కేటాయిస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు.
Please contribute generously to the BRS Party.