Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శం

సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు


విద్యుత్తు ఉత్పత్తిలో ‘డబుల్‌’ ధమాకా

రాష్ట్ర ఆవిర్భావం నాటికి మన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు. 8 ఏండ్లలో ఇప్పుడది 17,305 మెగావాట్లకు చేరుకున్నది.


తెలంగాణ సచివాలయానికి బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.


అంబేద్కర్‌ పార్లమెంట్‌!

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా భారతదేశం వర్ధిల్లాలని, దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకున్న గొప్ప నాయకుడు అంబేద్కర్‌ అని కేటీఆర్‌ కొనియాడారు


మనకు లక్ష కోట్ల నష్టం

కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల తెలంగాణపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం పడిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.


విద్యుత్తు చట్టం ఎవరికి చుట్టం?

బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అనేక రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రైతులు కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రీ పెయిడ్‌ మీటర్లను తగులబెట్టారు


కోటి కుటుంబాలకు మీటర్ల కాటు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని
సీఎం కేసీఆర్ మండిపడ్డారు.


దేశమంతా ఉచిత కరెంట్‌

బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో దేశంలోని రైతులంతా ఒకటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


Public Meeting in Nizamabad | TRS Party


కాల్వల్లో పారాల్సింది నీళ్లా.. నెత్తురా?

మన కాల్వల్లో పారాల్సింది నీళ్లా, మత కల్లోలాలతో చిందే నెత్తురా? ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.