
తెలంగాణ గడ్డ మరో పోరాటానికి వేదిక కావాలని.. తన వికృత చేష్టలతో దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఏకగ్రీవంగా తీర్మానించింది.

మనది సమాఖ్య స్ఫూర్తి కలిగిన గణతంత్ర రాజ్యం. కానీ కేంద్రం పక్షపాతంతో తెలంగాణపై వివక్ష చూపిస్తున్నది. ఇదేమీ తనకు పట్టనట్లుగా రామగుండం వస్తున్న ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలి.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా ఔషధాల కిట్లను అందిస్తున్నది. హైపర్టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ రోగులకు నెలనెలా మందులు ఇస్తున్నది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్రపన్ని రెడ్హ్యాండెడ్గా దొరికిన దొంగల పార్టీ బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని టీఆర్ఎస్ ఎంపీలు తేల్చిచెప్పారు.

దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ క్రమంగా బలపడుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

2018 తర్వాత రాష్ట్రంలో ఐదు సీట్లకు ఉప ఎన్నికలు.అందులో మూడు టీఆర్ఎస్వే.. ! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 సీట్లకు బైపోల్స్. మూడింటికి మూడు టీఆర్ఎస్వే… హ్యాట్రిక్!! ఈ హ్యాట్రిక్ పరంపర మున్ముందు కొనసాగనుంది.

మునుగోడు ప్రజలు బీజేపీ అధికార, ధన మదానికి చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

లు ఇస్తామనే ఢిల్లీ అహంకారం అయితే మనది తెలంగాణ ఆత్మగౌరవమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
Please contribute generously to the BRS Party.