
సిద్దిపేటను అవినీతి రహిత మున్సిపాలిటీగా మలుచుకుందాం. కౌన్సిలర్లు ఒక్క పైసా లంచం తీసుకోకుండా పనిచేయిస్తా. మొదటి కౌన్సిల్ సమావేశానికి నేనే హాజరై కౌన్సిలర్లతో ప్రతిజ్ఞ చేయిస్తా అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.

నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

-అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ఫుల్ ప్రజెంటేషన్ -ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం -మీ బిడ్డగా… కేసీఆర్గా… సీఎంగా… ఆ …

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు కచ్చితంగా ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడి తీరుతామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు.

రాష్ట్రం గర్వపడేలా, దేశం గుర్తించేలా యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

రాష్ట్ర ప్రజలు అత్యున్నత జీవనం అందుకోవాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

రాష్ట్రమంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో స్కోచ్ సంస్థ చాలెంజర్ అవార్డును అందుకున్నారు.

అవినీతిరహిత ప్రభుత్వంగా టీఆర్ఎస్ సర్కారుకు ప్రజల్లో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ప్రజాప్రతినిధులతో అన్నారు.

ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ సింహభాగం పనులను 2017 చివరినాటికే పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.
Please contribute generously to the BRS Party.