Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అన్ని ఆఫీసులు ఒక్కచోటే..

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల ప్రాంగణాలను ఏడాదిలో నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.


జవాన్లకు సలాం

ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తున్న జవాన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ జయజయధ్వానాలు పలికారు. రాష్ట్రానికి చెందిన సైనికుల సంక్షేమానికి భారీగా వరాల వాన కురిపించారు


తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్

వందశాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దేశం మేరకు వైద్యారోగ్యశాఖ వడివడిగా అడుగులు వేస్తున్నది.


న్యూ గ్రిడ్‌’తో వేగంగా అనుసంధానం

ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య సమన్వయం సాధ్యం అవుతుందని సీఎం చెప్పారు.


ఒంటరి స్త్రీలకు జీవనభృతి

రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న పేద మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు వారికి నెలకు వెయ్యి రూపాయలు జీవనభృతి ఇవ్వాలని నిర్ణయించినట్టు శుక్రవారం అసెంబ్లీలో సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.


సింగరేణి మన కొంగు బంగారం

తెలంగాణకు తలమానికం సింగరేణి. సింగరేణి అభివృద్ధికి మూలం వేల మంది కార్మికుల శ్రమ. సింగరేణి కార్మికుల చిరకాల కోరికలను మా ప్రభుత్వం నెరవేర్చింది.


24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా

రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల 2014 నవంబర్ 20 నాటినుంచే ప్రజలకు కోతల్లేని విద్యుత్‌ను అందిస్తున్నాం. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం.


రాష్ట్రంలో మత్స్య విప్లవం

రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పరిశ్రమగా తీర్చిదిద్ది మత్స్యవిప్లవం తెస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


త్వరలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు : సీఎం కేసీఆర్

మత్స్య పరిశ్రమలో అద్భుతమైన పెట్టుబడులు పెడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఐదున్నర వేల కోట్ల చేపలను పెంచే అవకాశం ఉందన్నారు.


పాల సేకరణ లక్ష్యం చేరుకోవాలి

కరీంనగర్ డెయిరీ యజమాన్యం ఐదు లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.