
మూడు దశాబ్దాలపాటు సమైక్య పాలనలో సాధ్యంకాని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్నిమూడేండ్ల స్వయంపాలనలో సాకారం చేసుకొని సాగునీటిని అందించుకోగలిగామని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.

వరంగల్ నగరాన్ని తెలంగాణకు మరో ఆర్థిక రాజధానిగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ ఆపలేరని, లక్షమంది అడ్డొచ్చినా కట్టి తీరుతమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్ఘాటించారు.

భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందుకోలేని వేగంతో తెలంగాణ ఆర్థికవృద్ధి సాధించి అగ్రస్థానానికి చేరుకున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.

రాష్ట్ర రాజధాని శివారులో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతి పెద్దదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి ఒక టాస్క్ అయితే ప్రతిపక్షాలకు మాత్రం ఈ అంశం రాజకీయ క్రీడగా మారిందని టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పారు.

ఇన్నాళ్ల్లు సింగరేణిని పట్టించుకోలేదని, ఇకనుంచి తామేమిటో చూపిస్తామని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామన్నారు.

జోనల్ వ్యవస్థలో చేపట్టాల్సిన సమూల మార్పులపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు.

హైదరాబాద్ శివారులోని బాటసింగారం, మంగళ్పల్లి లాజిస్టిక్ పార్కుల నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Please contribute generously to the BRS Party.