
టీఆర్ఎస్ కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే వారికి రూ.2 లక్షలు చెల్లించేవిధంగా బీమా, గత సంవత్సరం ప్రీమియం కింద రూ.5 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.

గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరుడ్యాం, సింగూరు, ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కాల్వల ద్వారా రెండోపంటకు సాగునీరు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. తండాలు, గూడేలు, చెంచు పల్లెలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది.

టెక్స్టైల్ రంగంలో వరంగల్ను దేశంలోనే అతిపెద్ద హబ్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

కేఎంటీపీతోపాటు వరంగల్ రూపురేఖల్ని సమూలంగా మార్చివేసే ఔటర్ రింగ్రోడ్డు, మడికొండ ఐటీ పార్కులోని ఇంక్యుబేషన్ సెంటర్ రెండోదశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేశారు.

చారిత్రక వరంగల్ ప్రాంతమంటే కాకతీయుల కట్టడాలే కాదు.. శతాబ్దాల చరిత్ర కలిగిన పారిశ్రామిక వాడలు గుర్తుకొస్తాయి.

హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు పాడైన రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

చేనేత చీరెలకు ప్రసిద్ధిగాంచిన గద్వాలకు ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు మార్కెటింగ్, ఉత్పత్తికి సంబంధించిన మెళకువలపై శిక్షణ ఇస్తామన్నారు.

వరంగల్ చుట్టూ నాలుగు లేన్ల అవుటర్ రింగ్రోడ్ రూ.1445 కోట్ల అంచనావ్యయంతో నిర్మాణం చేపడుతున్నది. వరంగల్ నగరానికి మణిహారంగా ఓఆర్ఆర్ నిలువబోతున్నది

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మెదక్ జిల్లా,తూప్రాన్లో 20 ఎకరాల్లో అతి పెద్ద ఆహార (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు .
Please contribute generously to the BRS Party.