
రైతులకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించడానికి, వారు చర్చించుకుని అభిప్రాయాలను పంచుకోవడం కోసం ఈ వేదికలను వినియోగించాలని సీఎం శ్రీ కేసీఆర్ పేర్కొన్నారు.

మూడురోజుల పాటు ఘనంగా జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్ చివరి రోజైన బుధవారం తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకొన్నది.

ప్రజలకు ప్రైవేట్ వైద్యం భారమై న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

రైతన్నకు అండదండలను అందించే వ్యవసాయ పెట్టుబడి పథకానికి ఏప్రిల్ 20న వానకాలం పంటకు సాయంతో శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

తమ భవితవ్యాన్ని బంగారుమయం చేస్తున్న జననేత జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్ని నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి శ్రీ కేటీఆర్ పేర్కొన్నారు

తెలంగాణకు వరప్రధాయిని కానున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. సీఎం కేసీఆర్ సందర్శన అనంతరం జెట్స్పీడ్తో సాగుతున్నాయి.

ఒకప్పుడు పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్కు వలస వచ్చిన చేనేత కార్మికులు.. చిన్నాచితక ఉద్యోగాలను వదిలిపెట్టి.. మగ్గాలపై తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని స్పష్టంచేశారు.

కాంగ్రెస్ నరహంతక పార్టీ అని, హత్యారాజకీయాల గురించి ఆ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు – మంత్రి శ్రీ కేటీఆర్
Please contribute generously to the BRS Party.