
తెలంగాణ సాధనలో ఉద్యమ గాయాలు ఇంకా మాననేలేదు. మరోసారి తెలంగాణ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి ఆ రెండుపార్టీలు మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

ఇన్నాళ్లు కాంగ్రెస్ మొండి చెయ్యి ఇచ్చింది. ప్రజల చెవిలో బీజేపీ పువ్వులు పెట్టింది. పుల్లలు పెట్టే కోదండరాంకు అగ్గిపెట్టె దొరికింది. ఇక ఆయనకు అదేపని.

తెలంగాణ ప్రజలు మానుకోట ఉద్యమస్ఫూర్తిని మరోసారి చాటాలని.. వలసాధిపత్య పార్టీలకు, దురహంకార చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబు పెత్త నం తెలంగాణలో చెల్లదని.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ది అవకాశవాద కూటమి అని నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు.

కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్కు బతికుండగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆయన చనిపోయాక కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని మంత్రి కే తారకరామారావు అన్నారు.

కూటమి అంటే సంకీర్ణం, సంకీర్ణమంటేనే సంక్షోభం. మనకు సంకీర్ణం కావాలా? సంక్షేమం కావాలా? అభివృద్ధి కావాలా? సంక్షోభం కావాలా? ఒకసారి ఆలోచన చేయండి.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు అడుగడుగునా ఆటంకాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ పనిచేస్తున్నాయని మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏర్పడిన కూటమిని తోలుబొమ్మలాటగా రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థి కే తారకరామారావు అభివర్ణించారు.

ప్రచారంలో టీఆర్ఎస్ పరుగులు పెడుతున్నది. ప్రతి పల్లె గులాబీమయం గా మారుతున్నది. ఇంటింటికీ తిరుగుతున్న గులాబీ పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది.

మహాభారత యుద్ధంలో న్యాయం పాండవుల వైపు ఉన్నందున, శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. దీంతో కౌరవులు ఓడిపోయారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం సీఎం కేసీఆర్ వైపు ఉన్నది.
Please contribute generously to the BRS Party.