
అన్నిరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే దేశం వేగంగా పురోగమిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
కేంద్రంలో దశ, దిశ లేని పాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు

-నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం.. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యం-ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతాయని అనుకున్నామా?-కాంగ్రెస్ హయాంలో నీళ్లకు …

మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనంద్రాయ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు

పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని మంత్రి కేటీఆర్ తెలిపారు

ధరణి పోర్టల్ను తీసేసి దళారీని తెచ్చేందుకు కొత్త వేషాలతో మోసగాళ్లు బయల్దేరారని సీఎం కేసీఆర్ అన్నారు. అప్రమత్తంగా లేకపోతే మోసపోయి గోసపడుతామని రైతుల్ని హెచ్చరించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.

దేశానికి నడిబొడ్డున ఉన్న తెలంగాణ, దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్న సమయంలో, కేసీఆర్ ఈ సరికొత్త రికార్డును సృష్టిస్తుండడం, మన భూమి పుత్రుడికి దక్కిన విశేష గౌరవం. తెలంగాణ ప్రజలకు గర్వకారణం.

కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలతో బతుకు దెరువు, నీళ్లు లేక ప్రజలు వలస పోయారని, కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ అని మంత్రి హరీశ్రావు చెప్పారు.

-మారింది పార్టీ పేరే.. డీఎన్ఏ కాదు-మనది నిర్మాణం.. ప్రతిపక్షాలది విధ్వంసం-కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలె.. ఐసీయూలో వెంటిలేటర్పై కాంగ్రెస్-రైతుల ఆదాయం …
Please contribute generously to the BRS Party.