Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

గుజరాత్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా?

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్‌ చేశారు.


అడవి బిడ్డలకు పట్టాభిషేకం..

గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


ఆశయం అమరం.. తెలంగాణ పునరంకితం

పాలకుల్లో స్ఫూర్తి రగిలించేలా ఆకాశమంత దీపకళిక.. ఇకపై ప్రముఖులు ఎవరొచ్చినా ఇక్కడే తొలివందనం: ముఖ్యమంత్రి కేసీఆర్‌


పనిచేసే సర్కారును ప్రోత్సహించండి

తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు కూడా అదేవిధంగా సహకరించాలని మంత్రి కేటీఆర్ అన్నారు


తెలంగాణ పిల్లలు టెక్ చాంప్స్

రాష్ట్రంలోని విద్యార్థులను టెక్‌ చాంప్స్‌గా తీర్చిదిద్దేందుకు ‘కంప్యూటర్‌ చాంప్స్‌’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.


రైతు రాజ్యం.. ‘పాలమూరు’ నీళ్లు పారిచ్చి తీరుతం

సి తీరుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. పాలమూరు ఎత్తిపోతల దాదాపు 85 శాతం పూర్తయిందని, ఆగస్టులో ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీళ్లు నింపుతామని పేర్కొన్నారు.


వరంగల్‌లో ఎగిరేది గులాబీ జెండానే..

-సాధించినం కాబట్టే దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నం-60ఏళ్లలో లేని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేసినం-దసరా నాటికి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌..-ముఖ్యమంత్రి చేతుల మీదుగా …


పట్టణానికో స్వచ్ఛబడి

తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.


పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి.. నాటి కార్యక్రమాలే నేడు పథకాలుగా మార్పు

తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు.


నదులున్న మహారాష్ట్రలో తాగునీటికి కటకటా?

మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు మరే రాష్ట్రంలోనూ లేవని, అయినా ఎక్కడికిపోయినా తాగేందుకు నీళ్లు దొరకని దయనీయ పరిస్థితి నెలకొన్నదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.