Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

Featured1

KCR creating win-win situation for farmers of Telangana

He has made it clear that those who failed to adhere to crop recommendations will not get the benefits of Rythu Bandhu.


కొవిడ్‌పై చిన్న జిల్లాల విజయం

కొవిడ్‌-19 సమయంలో ఈ చిన్న జిల్లాల ఉన్నతాధికారులు కరోనా నియంత్రణపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టడంతో గ్రామీణ తెలంగాణలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. 2,750 చదరపు కిలోమీటర్ల సగటు విస్తీర్ణంతో ఉన్న 14 జిల్లాల కేరళ రాష్ట్రం మాత్రమే కరోనా వ్యాప్తి నిషేధం విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నది.


‘పోతిరెడ్డి’పై పాడు కూతలు’

నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంది నేటి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరు. న్యాయమైన 11,500 క్యూసెక్కుల వాటాను కాదనివైఎస్‌ 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు అప్పనంగా తీసుకుపోతుంటే కిమ్మనకుండా ఉన్నారు.


సీజనల్‌కు స్వీయ మందు

ఇక ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు అనే నినాదం స్ఫూర్తిగా మనం ప్రతి ఇంట్లో, పరిసరాలలో నీటినిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటిలో నీళ్లు నిల్వ ఉండే పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచుకోవాలి.


అన్నింటా మార్గదర్శకమే

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉడుంపట్టుతో చేసిన పనుల ఫలితం ఇప్పుడు అందరికీ కానవస్తున్నది. రాష్ట్రంలో పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న గ్రామాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.


పల్లె బతుకే పదిలం

ఎన్నాళ్ళు ఆ పల్లెలు వారికి పట్టెడు అన్నం పెట్టగలవు? తమ కడుపున దాచుకోగలవు? ఇంతటి భారాన్ని పల్లె మోయగలదా..? అనేది అందరినీ వేధిస్తున్నది. కానీ మన పల్లెలు ఉపాధి కోల్పోయినవారందరికీ జలసిరులతో స్వాగతాలు పలుకుతున్న తీరు తెలంగాణ ప్రత్యేకత.


పల్లెపల్లెనా ధాన్యపు రాసులు

కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు వరి, గోధుమ పంటలకే ఉంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏటా వందశాతం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది.


బడి… మన బాధ్యత

చరిత్ర చదవడమే కాదు. చరిత్ర సృష్టించాలి. బడే ఇందుకు వేదిక. పేరు ప్రభుత్వ పాఠశాల అయినంత మాత్రాన వాటికి సంబంధించిన అన్ని పనులనూ ఒక్క ప్రభుత్వమే చేయలేదు. అలా చేయాలని అనుకోవడమూ సరికాదు.


జలమే జీవం పొదుపే మంత్రం

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచించినప్పుడే.. గోదావరి నీటిని ప్రతిపొలానికి, ఇంటింటికీ చేర్చేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించారు.


పుర ఎన్నికలు నా పని తీరుకు తీర్పు

రాష్ట్రంలో జరిగే పురపాలక, నగర పాలక ఎన్నికలను తన పనితీరుకు పరీక్షగా భావిస్తున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.