Author Archives: BRSpartyonline

తెలంగాణలో ఏపీ వార్తలెందుకు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు గడుస్తున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఆంధ్ర భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాన్ని మార్చుకోవడం లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.


దేవభూమిగా ఎర్రవల్లి క్షేత్రం

వేద మంత్రాలు.. పురాణేతిహాస పారాయణాలు, వేదోక్తమైన హవనాలు, నవగ్రహారాధనలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దేవభూమిగా మారింది.


నేషనల్ హైవేల విస్తీర్ణం పెంచాలి

తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం పెంచాలని, రాష్ట్ర విభజనచట్టం ప్రకారం ఇచ్చిన హామీల్లో రాష్ట్ర విస్తీర్ణానికి అనుగుణంగా జాతీయ రహదారుల విస్తరణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు.


ఎర్రవల్లిలో వేదఘోష

నిరంతర వేదఘోషతో ఎర్రవల్లి చండీయాగ వేదిక అమరధామంలా శోభిల్లుతున్నది.


గులాబీ వికాసం

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన తొలివిడుతలో టీఆర్‌ఎస్ పార్టీ హవా వీచింది. అత్యధిక స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.


గులాబీ ప్రభంజనం

పల్లెలు గులాబీ పరిమళాలతో గుభాళించాయి. ఎన్నికలు ఏవైనా తాము గులాబీ జెండా నీడనే కోరుకుంటున్నామని ఓటు గుద్ది మరీ తేల్చిచెప్పాయి.


మాది రైతు ప్రభుత్వం

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వందకు వందశాతం.. గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ఉద్యమకారులకు దక్కిన గౌరవం

స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ నిర్వహించి వ్యవసాయానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని సభ్యులు కొనియడారు.


16 సీట్లే టార్గెట్

రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు రాబోయే మూడునాలుగునెలలు పనిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు.


2.25 లక్షల కోట్లు.. 1.25 కోట్ల ఎకరాలు

రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.