
పోచంపాడ్ వద్ద సీఎం కేసీఆర్ పునర్జీవ పథకం శంకుస్థాపన చేస్తుండగా చప్పట్లుకొట్లి, జై తెలంగాణ నినాదాలు చేసి తాము సైతం ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలన్న ఆకాంక్షతో లక్షల మంది రైతులు భగీరథ ప్రయత్నానికి మద్దతుపలికారు.

వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నిలుస్తుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న తెలంగాణ రైతాంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజల బాగుకోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని, ప్రజలు ముందుకు వచ్చి పథకాలను సద్వినియోగపరుచుకొని బంగారు తెలంగాణ కోసం సహకరించాలని అన్నారు.

ప్రజలే మా ప్రభువులు.. అభివృద్ధిపై న్యాయ నిర్ణేతలు వారే అని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు

దేశంలో ఎక్కడా లేని విధంగా 840 గురుకులాలను ఏర్పాటు చేసుకోగలిగామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పచ్చలహారంలా మారాలని ఇందుకోసం ప్రతి ఒక్కరూ రెండేసి మొక్కలునాటి యావత్తు తెలంగాణను హరితవనంలా మార్చాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

The past few days have dawned as pleasant surprise for them as chief minister K Chandrasekhar Rao recognised their contribution to the Telangana movement by rewarding them with nominated posts.

మనం తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, ప్రధాన కాలువలు, పంటకాలువలు కూడా పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరివ్వగలిగితే తెలంగాణ ఒక భాగ్యసీమ అవుతుంది.
రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పోచంపల్లి నుంచి నేతన్నకు చేయూత పథకం ప్రారంభించడం సంతోషాన్ని కల్గిస్తుందన్నారు.
Please contribute generously to the BRS Party.