
“Ab ki baar, Kisan Sarkar” will be the main agenda of the newly formed Bharat Rashtra Samithi (formerly Telangana Rashtra Samithi) in national politics.
తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది.

మోదీ 8 ఏండ్ల పాలనలో ఏ రంగంలో, ఏం మంచి జరిగింది? సాగునీరా? కరెంటా? మంచినీరా? మంచి జరిగింది ఏ రంగం? సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం సబ్ కా బక్వాస్.

కేంద్రంలో దుర్మార్గ, దౌర్జన్య పాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. దానికి అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

ఒకనాడు కరువు జిల్లాగా ముద్ర పడిన పాలమూరు.. నేడు పంటలతో పచ్చబడ్డదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

‘కేసీఆర్.. నీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని స్వయంగా ప్రధానే అంటే ఏందన్నట్లు? మేం పనిచేయం. మాకు చేతకాదు. మిమ్ములను చేయనియ్యం అన్నట్లే కదా! ఇది మంచి పద్ధతేనా? ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాన్ని చూసి ఇంత కండ్లమంటనా?’ అంటూ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎస్ సోమేష్కుమార్ తెలిపారు.

ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 263 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. కొత్తగా మరో 37 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

‘నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న రెండో విడత కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
Please contribute generously to the BRS Party.