
సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

తెలంగాణ అన్నం గిన్నె సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది.

స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అండతో కార్మికుల సంక్షేమంకోసం టీబీజీకేఎస్ సాధించిన విజయాలను వివరిస్తూ మనసులను చూరగొన్నది.

రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా రేయింబవళ్లు పనిచేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.

తెలంగాణకు అన్నంగిన్నె లాంటి సింగరేణికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరోసారి పునరుద్ఘాటించారు.

టీబీజీకేఎస్ కార్మిక పక్షపాతి అని ఎంపీ కవిత స్పష్టం చేశారు.గత మూడేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ప్రకటించిన వరాలే ఇందుకు తార్కాణమని అన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మద్దతు గణనీయంగా పెరుగుతున్నది.

రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక ఇంజినీరింగ్ అద్భుతమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభివర్ణించారు.

మెట్రోరైలు ఎప్పుడు ప్రారంభమవుతుందోనన్న ఉత్సుకత నగర వాసుల్లో ఉందని..దానికి అనుగుణంగా పనులు వేగవంతం చేసి ప్రయాణ సౌకర్యాన్ని అతిత్వరలో చేరువ చేస్తున్నట్లు తెలిపారు.
Please contribute generously to the BRS Party.