రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధన పైనే యువత దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచలు చేశారు. షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు
ప్రధాని మోదీకి విచారణను ఎదుర్కొనే దమ్ముందా? మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మోదీకి అదానీనే బినామీ అని దేశంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభు త్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏకమైతే కేంద్రంలో కిసాన్ సర్కార్ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు
పదేండ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ.. ఈ రోజు దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే బీజేపీ ఎందుకు సంబురాలు చేసుకొంటున్నదని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ పేర్కొన్నారు.
రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఇదేం పద్ధతి? అంటూ నిలదీశాడు.
Please contribute generously to the BRS Party.