శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాదీపం వెలిగించారు. ఆకలిని, అవమానాలను అనుభవిస్తూ అణచివేతకు, అభద్రతకు గురవుతున్న దళితుల్లో సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు దాదాపు అన్నిరంగాలు నిర్వీర్యంగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ అన్నిరంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
‘నమ్మకమే సగం బలం’ అని పెద్దలంటారు. నమ్మకం కొండనైనా కదిలిస్తుందనే నానుడి ఉంది. కరోనా జాగ్రత్తలు చెప్తూనే ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉంది.
కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో …
తెలంగాణ సొంత పార్టీగా, ఇంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఫలితమే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ఆత్మగౌరవ కేతనమై రెపరెపలాడుతుంది.
ఈ ప్రయాణాన్ని పలకరిస్తే హృదయం ఉప్పొంగిపోతది. త్యాగాల జ్ఞాపకాలు ముప్పిరిగొంటయి. పోరాటంలో విజయం సాధించినందుకు, అందులో భాగస్వామిని అయినందుకు ఈ జన్మకు ఇది చాలనిపిస్తుంది.
తెలంగాణ ఉద్యమకారులంటే పదవుల ఎరకు లొంగేవారనే భావనతో చంద్రబాబు- టీఆర్ఎస్ ఏర్పాటు కాకుండా ఉండటానికి చేయని ప్రయత్నం లేదు.
గతంలో నీళ్ల కోసం మేము పడ్డ బాధలను జ్ఞాపకం తెచ్చుకుంటుంటే కండల్ల నీళ్లు వస్తున్నయి. ఇప్పుడు నిజాంసాగర్ల నీళ్లను చూస్తుంటే ఆనందంతో నీళ్లు దుంకుతున్నయి.
ఐరాస స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఆరవ లక్ష్యం- ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత 2030 నాటికి అందించాలనేది. ఈ లక్ష్య సాధన కోసం పునరంకితమవుదాం. జల సంరక్షణే… మన సంరక్షణ!
కరోనాతో రాష్ట్రాలకు రాష్ట్రాలు కుదేలవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రజల సహకారంతో సుస్థిరమైన బడ్జెట్ను రూపొందించుకోగలిగింది. అన్ని వర్గాల సంక్షేమం, …
Please contribute generously to the BRS Party.