దేశంలో అతి పిన్న రాష్ట్రంగా తెలంగాణ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవతరణ కాలం నుంచీ ఓ భవిష్యత్ దార్శనికతతో ముందుకుపోతున్నది.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతున్నది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది చరిత్రలో నిలిచిపోతుంది.
తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుండె ధైర్యంతో బతకాలని కాంక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగంగానే ‘దళిత బంధు’ అనే మరో బృహత్తర పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు.
అణగారిన వర్గాలకు ఆర్థిక తోడ్పాటుదళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. …
శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాదీపం వెలిగించారు. ఆకలిని, అవమానాలను అనుభవిస్తూ అణచివేతకు, అభద్రతకు గురవుతున్న దళితుల్లో సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు దాదాపు అన్నిరంగాలు నిర్వీర్యంగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ అన్నిరంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
‘నమ్మకమే సగం బలం’ అని పెద్దలంటారు. నమ్మకం కొండనైనా కదిలిస్తుందనే నానుడి ఉంది. కరోనా జాగ్రత్తలు చెప్తూనే ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉంది.
కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో …
తెలంగాణ సొంత పార్టీగా, ఇంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఫలితమే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ఆత్మగౌరవ కేతనమై రెపరెపలాడుతుంది.
ఈ ప్రయాణాన్ని పలకరిస్తే హృదయం ఉప్పొంగిపోతది. త్యాగాల జ్ఞాపకాలు ముప్పిరిగొంటయి. పోరాటంలో విజయం సాధించినందుకు, అందులో భాగస్వామిని అయినందుకు ఈ జన్మకు ఇది చాలనిపిస్తుంది.
Please contribute generously to the BRS Party.